ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూ లో సడలింపు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ బుధవారం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ కర్ఫ్యూని విధించారు.
సోషల్ మీడియా వచ్చాక కులాంతర వివాహాలే కాదు దేశాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే అది తప్పేమి కాదు. కానీ పెళ్ళై భర్త పిల్లలు ఉన్న మహిళలు, భార్య పిల్లలు ఉన్న పురుషులు కూడా సోషల్ మీడియా వేదికగా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ఆపైన నమ్ముకున్న వాళ్ళని వదిలి దేశాలు ధాటి సోషల్ మీడియా ప్రేమని చేరడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ కోవలోకే వస్తుంది పాకిస్తాన్ కి చెందిన సీమా హైదర్. ఆరు నెలల […]
Kurnool: సోషల్ మీడియా వచ్చాక ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. పేస్ బుక్ లో పరిచయం, ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ, వాట్సప్ లో అభిప్రాయాలను పంచుకుంటూ ఒకరినినొకరు అర్ధమే చేసుకోవడం.. ఆపై అర్ధాంతరంగా పెళ్లి చేసుకోవడం.. ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఈ ట్రెండ్ కొందరికి మంచి లైఫ్ ని ఇస్తే ఎందరికో చేదు అనుభవాలని రుచిచూపించి జీవితాన్ని నాశనం చేస్తుంది. సోషల్ మీడియా ప్రేమ కథలు.. ఆ కథలు విషాద సంచికలో చేరిన ఘటనలు గతంలో […]
Visakhapatnam: కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం పైన విచారణ ప్రారంభమైంది. కాగా విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మొదటగా డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు, వివిధ డిపార్ట్మెంట్ ల సిబ్బంది హాజరు అయ్యారు. విచారణ సమయంలో లోకో పైలట్లు వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యల గురించి విచారణ అధికారులకు విన్నవించుకున్నారు. ఆటో సిగ్నల్ వ్యవస్థ పనితీరు, లోకో పైలట్లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి విచారణ అధికారులు […]
Maharashtra: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమమం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే ఉద్యమం లో పాల్గొన్న చాలామంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఈ రోజు మరో నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాలపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మరాఠా కమ్యూనిటీకి OBC రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జరుగుతున్న ఉద్యమానికి.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగేకి మద్దతు తెలుపుతూ 26 ఏళ్ల యువకుడు రంజిత్ మంజరే విషం తాగాడు. ఈ […]
Suhel Dev Super Fast Express: దేశంలో పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగంరం రైలు ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో రైలు ప్రమాదానికి గురైంది. ట్రైన్ నంబర్(22419)సుహెల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఘాజీపూర్ సిటీ నుంచి ఆనంద్ విహార్ […]
అజాగ్రత్త వల్లనో, అతివేగం వల్లనో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ రోజుకు కాదు గంటకి పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో గంటకి ఎంతమంది చని పోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2021 సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% క్షతగాత్రుల […]