Kurnool Crime: పెళ్లి పీఠలెక్కిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. భార్యే భర్తను చంపిందంటున్న బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: సోషల్ మీడియా వచ్చాక ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. పేస్ బుక్ లో పరిచయం, ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ, వాట్సప్ లో అభిప్రాయాలను పంచుకుంటూ ఒకరినినొకరు అర్ధమే చేసుకోవడం.. ఆపై అర్ధాంతరంగా పెళ్లి చేసుకోవడం.. ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఈ ట్రెండ్ కొందరికి మంచి లైఫ్ ని ఇస్తే ఎందరికో చేదు అనుభవాలని రుచిచూపించి జీవితాన్ని నాశనం చేస్తుంది. సోషల్ మీడియా ప్రేమ కథలు.. ఆ కథలు విషాద సంచికలో చేరిన ఘటనలు గతంలో కోకొల్లలు.. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఇంస్టాగ్రామ్ లో ప్రేమ పెళ్లి పీఠలెక్కిన అతి కొద్ది కాలం లోనే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Read also:Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఈ జన్మకు మారడు.. యుద్ధం అనేది 2019లోనే అయిపోయింది..
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
ఈ ఘటన కర్నూలులో వెలుగు చూసింది. వివరాల లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా నెలకోట తండాకు చెందిన షణ్ముఖ నాయక్ (21) అనే యువకుడికి గుంతకల్లు మండలం లోని వెంకటాంపల్లి కి చెందిన రమణమ్మతో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడినది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ నాయక్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనితో రమణమ్మనే షణ్ముఖ నాయక్ ని హత్యా చేసిందని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా రమణమ్మ కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నది.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం