Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో భర్తను కట్టుకున్న భార్య కత్తితో పొడిచి చంపిన ఘటన గురువారం నాడు రాత్రి మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేయాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Woman Assaulted: త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్లో తన లివ్-ఇన్ భాగస్వామి చేతలో దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలైన యువతిని ఢిల్లీలోని AIIMS ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Trump Saviour: అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ట్రంప్ను “శాంతి దూత”, “దక్షిణాసియాకు రక్షకుడు” అని పాక్ పీఎం అభివర్ణించారు.
PM Modi: విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో తయారయ్యే కంటెంట్కు అది కృత్రిమ మేధతో రూపొందించబడింది అనే విషయం స్పష్టంగా తెలిసేలా వాటర్మార్క్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.
S*exually Assaulted: విశాఖపట్నంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.