Kohli vs Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీ స్థానంలో యువ ఆటగాడిని తీసుకురావాలనే ఆలోచనలో జట్టు మేనేజ్మెంట్ ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు బయటకు వచ్చాయి.
Dale Steyn: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నేపాల్ జట్టు ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ నేపాల్కు బంఫర్ ఆపర్ ప్రకటించారు. నేపాల్ జట్టుకి కోచింగ్ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో.. నేపాల్ బౌలర్ నందన్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు.
IND vs PAK: భారత్తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు.
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది.
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదు అయింది.
Tata EV Cars Discount: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్న కస్టమర్లకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తన ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
Vellampalli Srinivas: చంద్రబాబు ప్రభుత్వానికి లడ్డూ విషయంలో తప్పు చేశామని బాధ పడే పరిస్థితి కనిపించటం లేదని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అధికారంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు దేవుడి విషయంలో సిగ్గు, భయం లేకుండా మాట్లాడుతున్నారు.. గత ఏడాది సెప్టెంబరులో లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు.