What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటితో తెలంగాణలో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్..
* నేడు దుబ్బాక మున్సిపాలిటీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు..
Also Read
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
* నేడు భూపాలపల్లి పరకాల మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన.. ఉదయం 10 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్.. మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్..
* నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న హరీష్ రావు
* నేడు సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్
* నేడు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మంట్టి అజారుద్దీన్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి అజారుద్దీన్
* నేడు మంత్రులు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై చర్చ.. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష.. సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు..
* నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొననున్న పవన్..
* నేడు అంబటి రాంబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ.. నగరంపాలెం, పట్టాభిషేకం పీఎస్ లో నమోదైన కేసులు క్వాష్ చేయాలని అంబటి పిటిషన్..
* నేడు అంబటి రాంబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్న స్పెషల్ మొబైల్ కోర్టు..
* నేడు ఏపీ వైద్య మండలి ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ-ఓటింగ్ ద్వారా ఆన్ లైన్ లో పోలింగ్..
* నేడు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి సమావేశం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. కోల్ కతా వేదికగా ఉదయం 11 గంటలకు స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ.. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3గంటలకి జింబాబ్వే వర్సెస్ ఒమన్.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు సౌతాఫ్రికా వర్సెస్ కెనడా..
తాజావార్తలు
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!