What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్న రాష్ట్రపతి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముర్ము..
* నేడు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్.. 3,753 సర్పంచ్, 28, 410 వార్డు స్థానాలకు పోలింగ్.. మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..
Also Read
* నేడు జిల్లా కేంద్రాల్లో నిరసనలకు ఏఐసీసీ పిలుపు.. మహాత్మాగాంధీ చిత్రపటాలతో డీసీసీల ఆధ్వర్యంలో నిరసనలు.. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నేతల ఆగ్రహం..
* నేడు ఏపీ సచివాలయంలో 5వ కలెక్టర్ల సదస్సు.. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానున్న కలెక్టర్ల సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
* నేడు నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం.. కానూరు Why-Not ఫంక్షన్ హాల్ లో జరగనున్న భేటీ.. ఈనెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనపై చర్చ.. మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం..
* నేడు ఢిల్లీకి మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్.. ఉదయం 11 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న సత్యకుమార్, మాధవ్.. ఈ నెల 25న అమరావతిలో జరిగే వాజ్ పేయి శతజయంతి సభకు.. అమిత్ షాను ఆహ్వానించనున్న మంత్రి సత్యకుమార్, మాధవ్..
* నేడు వేలూరు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించనున్న రాష్టపతి ద్రౌపది ముర్ము.. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి వాయుసేన హెలికాప్టర్ లో శ్రీపురం ఆలయానిక వెళ్ళనున్న రాష్టపతి..
* నేడు భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20.. లక్నో వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్..
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!