టీడీపీ నేతలే దాడి చేశారు.. వీడియోలు కూడా ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచారని తెలిపిన ఆయన.. బయట నుంచి వచ్చిన టీడీపీ నాయకులే మొన్న దాడి చేశారు.. ఒక్క అధికారిపై వందల మంది దాడికి పాల్పడ్డారని… వీడియోలో కూడా ఉన్నాయని వెల్లడించారు.
మేం అన్యాయం చేయాలనుకుంటే ఒక 14వ వార్డు మాత్రమే కాదు.. మరో 10 వార్డులు ఏకగ్రీవం చేసి ఉంటాం కదా? అని ప్రశ్నించారు మిథున్రెడ్డి… ప్రతి వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు తిరుగుతున్నారని విమర్శించిన ఆయన.. చీప్ పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు.. బయటి ప్రాంతాల టీడీపీ నేతలు ఇక్కడ ఉండొద్దని పోలీసులు చెప్పారు… అయినా, వారు వెళ్లకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని గౌరవంగా వాళ్ల ఇళ్లల్లో వదిలి రావడం జరిగిందన్నారు.. ఇక, కుప్పం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేవు… చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయితీ, స్టానిక పోరు ఫలితాలే కుప్పం మున్సిపాలిటీలో మళ్లీ పునరావృతం అవుతాయని దీమా వ్యక్తం చేశారు ఎంపీ మిథున్రెడ్డి.
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!