Kadapa: కడప జిల్లాలో తీవ్ర విషాదం.. రైతు కుటుంబం సూసైడ్, నలుగురు మృతి
- కడప: సింహాద్రిపురం (మం)దిద్దేకుంటలో తీవ్ర విషాదం..
- అప్పుల బాధతో ఉరివేసుకుని కుటుంబం ఆత్మహత్య..
- పిల్లలను చంపి భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య..
Kadapa: కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట తన ఇద్దరు పిల్లలకు వ్యవసాయ పొలానికి చెందిన గేటుకు ఉరివేసి చంపి ఆపై భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు. మృతులు.. నాగేంద్ర, భార్య వాణి, కుమార్తె గాయత్రీ(14), కుమారుడు భార్గవ్(15)గా గుర్తించారు.
Read Also: Deputy CM Pawan: నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్.. ఎంపీడీవోకు పరామర్శ
Also Read
అయితే, గతంలో 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయగా నష్టాలు వచ్చాయి. డైరీ ఫార్మ్ ఓపెన్ చేయగా 5 ఏనుములు మిస్సింగ్ అయ్యాయి.. ఆపై గోర్ల వ్యాపారం చేయగా ఒకేసారి 48 గొర్రెలు మృతి చెందాయి.. ప్రస్తుతం కొర్ర సాగు చేయగా వర్షాలకు పంట పూర్తిగా దెబ్బ తిన్నది.. దాదాపు 30 లక్షలు అప్పులు కాగా వాటిని తీర్చాలని వాళ్ళు వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు తాళలేక కుటుంబంతో కలిసి మొదట గేటుకు పిల్లలకు ఉరివేసిన తర్వాత భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!