కొందరు టీడీపీ నేతలు ఆ అలవాటు మానుకోవాలి : యరపతినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగిన విధానంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోన్నారు చంద్రబాబు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే అలవాటును కొందరు టీడీపీ నేతలు మానుకోవాలి. నేను చచ్చినా.. నువ్వు చచ్చినా పార్టీ జండా కప్పుతారు ప్రాణాల కోసం వైసీపీ వాళ్ళతో రాత్రిళ్లు మాట్లాడుతారా..!? ఆ అవసరం లేదు అని తెలిపారు. 2014- 2019 వరకు గురజాలలో వైసీపీ నేతలపై ఒక్క దాడి జరగలేదు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారు. టీడీపీ హయాంలో ఎక్కడా ఈ తరహా రాజకీయ దాడులు చెయ్యలేదు. పోలీసులే దగ్గరుండి హత్యకు సహకరిస్తున్నారు. అక్రమ మైనింగ్ పై ప్రశ్నించారని ఐదు మందిని కత్తులతో నరికారు. 80 ఏళ్ల వృద్ధుల పైనా హత్యా నేరం కేసులు కట్టారు. పల్నాడులో ప్రాణాలకు ఎవరూ లెక్క చెయ్యరు పల్నాడులోగాని.. రాష్ట్రంలో గాని ఇక వైసీపీ ఆటలు సాగవు అని తెలిపారు.
అయితే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే తగ్గినట్లు కాదు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు.. వైసీపీ నేతలు100 తప్పులు చేసేశారు. రాష్ట్రం వైసీపీ జాగిరా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడ ఉంటారు.. ఇప్పుడు టీడీపీ సానుభూతి పరుల పెన్షన్లు తీసేస్తున్నారు.. నాలుగు రోజుల తరువాత నిధుల్లేక వైసీపీ సానుభూతి పరుల పెన్షన్లు తీసేస్తారు అని పేర్కొన్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!