What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
* ఢిల్లీ: పింగళి వెంకయ్య గౌరవార్ధం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘తిరంగ ఉత్సవ్’ కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి
* నేడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు.. ఆజాదీ కా మహోత్సవ్లో భాగంగా వేడుకలు.. ఈరోజు తాడేపల్లిలో వేడుకలను ప్రారంభించనున్న సీఎం జగన్
* తిరుమల: ఇవాళ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
* పల్నాడు జిల్లా: నేడు అమరావతి మండలం జూపూడిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరావు
* తెలంగాణలో నేటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. యాదాద్రి నుండి భద్రకాళి దేవాలయం వరకు సాగనున్న యాత్ర
* ములుగు: లాయర్ మల్లారెడ్డి హత్యను ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్.. నేడు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన న్యాయవాదులు
* సెయింట్ కిట్స్: నేడు భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్