What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఖమ్మం కార్పొరేటర్లతో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం.. ఖమ్మం పట్టణ అభివృద్ధిపై ప్రధానంగా చర్చ..
* నేడు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్.. మున్సిపల్, కార్పొరేషన్ ఓటర్ల సవరణపై చర్చ.. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చ..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
* నేడు ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ సర్పంచులకు సన్మాన కార్యక్రమం..
* నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి..
* నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించనున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం.. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఉదయం 8.45 గంటలకి సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించనున్న డిప్యూటీ సీఎం పవన్..
* నేటి నుంచి రాజధాని అమరావతి రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం.. వడ్లమాను, యాండ్రాయి గ్రామాల్లో మొదటి రోజు సమీకరణ.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నారాయణ..
* నేడు విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్.. పరువు నష్టం దావాలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరుకానున్న మంత్రి..
* నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..
* నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు.. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేసిన నిర్మాతలు.. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన నిర్మాతలు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరిన నిర్మాతలు.. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపిన చిత్ర నిర్మాతలు..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!