What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం.. శాసనసభలో ఏడు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
* నేడు విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్న సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము.. 71 స్వదేశీ, విదేశీ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న ముర్ము.. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లైట్ క్వారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్.. రాష్ట్రపతి వెంట గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
* నేటితో శ్రీశైలంలో ముగియనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి అశ్వవాహనంపై ప్రత్యేక పూజలు..
* నేటి నుంచి రెండు రోజులు పాటు ఉమ్మడి కాకినాడ జిల్లాలో ఇస్రో శాస్త్రవేత్తలు పర్యటన.. గోదావరి వరదలపై అధ్యాయనం.. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టంను పరిశీలించి, వరద నియంత్రణకు ప్రత్యేక టెక్నాలజీ వినియోగం గురించి తెలుసుకోనున్న టీం.. రాకెట్ ప్రయోగ కేంద్రం ప్రతిపాదనలో ఉన్న హాప్ ఐ ల్యాండ్ కూడా సందర్శించే అవకాశం..
* నేడు అన్నమయ్య జిల్లాలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు.. రాయచోటి మండలం దిండిమీదాగారిపల్లెకి చిన్నారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు..
* నేడు సాయంత్రానికి ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే.. రాహుల్ గాంధీ.. కేసీ వేణుగోపాల్ తో భేటీ.. మధ్యాహ్నం తర్వాత ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్.. రాత్రి వరకు ఢిల్లీ చేరుకోనున్న మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. రెండేళ్ల పరిపాలన, మంత్రుల మధ్య సమన్వయలోపం, పార్టీ స్థితిగతులు, నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై చర్చ..
* నేడు ఉమ్మ నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
* నేటి నుంచి MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభం.. ఇవాళ దానం నాగేందర్, ఉదయం 11 గంటలకు దానం అనర్హత పిటిషన్ పై విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరపు అడ్వకేట్ వాదనలు విననున్న స్పీకర్..
* నేటి టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ లు.. ఢిల్లీ వేదికగా ఉదయం 11 గంటలకి సౌతాఫ్రికా-యూఏఈ మ్యాచ్.. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్థాన్- నమీబియా ఢీ.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నెదర్లాండ్స్..
తాజావార్తలు
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!