Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 23 10 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :October 23, 2025 , 7:30 am
By Gogikar Sai Krishna
  • నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్‌ భేటీ
  • నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.
  • తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు
  • ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్‌ భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్‌.

తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శన టిక్కెట్లు విడుదల. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.

తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,853 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 22,551 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.47 కోట్లు.

పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర అంతర్గత తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో తీవ్రఅల్పపీడనం. ఇవాళ అల్పపీడనంగా బలహీనపడే అవకాశం. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు. కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు.

అమరావతి : ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యధాతథం అంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్. ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ (ఆషా) మహాధర్నా. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా. 2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆషా.. ప్రభుత్వం విడుదల చేసిన 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.. పూర్తి బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగుతుందంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. గత 14 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన.

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, రిజర్వేషన్ల పై న్యాయ నిపుణుల నివేదిక పై చర్చించనున్న మంత్రి వర్గం.

నేడు నిజమాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన. విధి నిర్వహణ లో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించనున్న పీసీసీ అధ్యక్షుడు.

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ. బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్న కేబినెట్‌. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, SLBC పునరుద్ధరణ, SRSP రెండో దశ పనులపైనా చర్చించనున్న కేబినెట్‌. రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.

నేడు భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే. ఉదయం 9 గంటలకు ఆడిలైడ్‌ వేదికగా మ్యాచ్‌ ప్రారంభం.

మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్‌. మధ్యాహ్నం 3 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్‌ ప్రారంభం.

తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు. 2,620 మద్యం షాపులకు ఇప్పటివరకు 90 వేల దరఖాస్తులు. సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం. ఈ నెల 27న లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • chalo vijayawada
  • jubileehills bypoll
  • kcr
  • telugu news

తాజావార్తలు

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

  • Revanth Reddy: నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసే వాడిని!

  • CEC Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్ తొలగింపుకు నోటీసులు.. 193 మంది ఎంపీల సంతకాలు..

  • IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions