Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Farmers Struggle For Fertilizers In Vizianagaram

Farmers Struggle In AP: అధికారుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఎరువుల డీలర్ల వద్ద రైతుల పడిగాపులు..

Published Date :July 6, 2025 , 3:52 pm
By Chandra Shekhar Pamena
  • ఎరువుల కోసం డీలర్ల వద్ద క్యూలలో పడిగాపులు కాస్తున్న రైతులు..
  • రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల సరఫరా ప్రారంభించకపోవడంతోనే ఇబ్బందులు..
  • తక్షణ చర్యలు తీసుకుని రైతులకు మేలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్న రైతులు..
Farmers Struggle In AP: అధికారుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఎరువుల డీలర్ల వద్ద రైతుల పడిగాపులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Farmers Struggle In AP: విజయనగరం జిల్లాలోని అన్నదాతలు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల సరఫరా ఇంకా ప్రారంభం కాకపోవడంతో, రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని బొబ్బిలి, తెర్లాం, బలిజిపేట ప్రాంతాల్లోని ఎరువుల డీలర్లు ఒక్కో ఎరువుల బస్తాపై 40 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎరువులతో పాటు అవసరం లేని ఇతర మందులు కూడా తమకు బలవంతంగా అమ్ముతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు.

Read Also: Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపుతూ ఉండాలనుకుంటున్నాడు..

అయితే, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంట సీజన్ మొదలైపోయినా, ఎరువులు అందుబాటులో లేకపోవడం అన్నదాతలను ఆందోళనలోకి నెట్టింది. ఎరువుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సమయానికి ఎరువులు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agricultural burden
  • agriculture
  • Andhra Pradesh
  • AP Government
  • Chemical dealers malpractice

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions