Farmers Struggle In AP: అధికారుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఎరువుల డీలర్ల వద్ద రైతుల పడిగాపులు..
- ఎరువుల కోసం డీలర్ల వద్ద క్యూలలో పడిగాపులు కాస్తున్న రైతులు..
- రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల సరఫరా ప్రారంభించకపోవడంతోనే ఇబ్బందులు..
- తక్షణ చర్యలు తీసుకుని రైతులకు మేలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్న రైతులు..
Farmers Struggle In AP: విజయనగరం జిల్లాలోని అన్నదాతలు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల సరఫరా ఇంకా ప్రారంభం కాకపోవడంతో, రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని బొబ్బిలి, తెర్లాం, బలిజిపేట ప్రాంతాల్లోని ఎరువుల డీలర్లు ఒక్కో ఎరువుల బస్తాపై 40 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎరువులతో పాటు అవసరం లేని ఇతర మందులు కూడా తమకు బలవంతంగా అమ్ముతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు.
Read Also: Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపుతూ ఉండాలనుకుంటున్నాడు..
Also Read
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
- Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
అయితే, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంట సీజన్ మొదలైపోయినా, ఎరువులు అందుబాటులో లేకపోవడం అన్నదాతలను ఆందోళనలోకి నెట్టింది. ఎరువుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సమయానికి ఎరువులు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
-
Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
-
Kalki 2 Sequel Update: ‘కల్కి 2’లోకి కోలివుడ్ స్టార్ హీరో ఎంట్రీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!