VishnuVardhan Reddy: జగన్ వరద ప్రాంతాలకు వెళ్ళారా.. విహారయాత్రకా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలో అసందర్భ వ్యాఖ్యలు చేశారు…ఇది సిగ్గుచేటు. కేంద్రం వద్ద డబ్బులు ముద్రించే మిషన్ కేంద్రం వద్ద ఉందని సీఎం.జగన్ అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఒక రూపాయి కూడా బకాయి లేదని పార్లమెంట్ లో చెబితే వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారు, ఆదాయం వచ్చే పనులు కాంట్రాక్టర్లు చేశారు.
అనుమతులు తీసుకొని పనులు చేయాలి. అనుమతి లేకుండా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను మార్చారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు 1వ, 2వ కృషునిలా మార్చారు. ప్రజలు ప్రధానిని తిడుతున్నారని సీఎం జగన్ ప్రధానికి చెప్తారా? సీఎం జగన్ వరద ప్రాంతాలకు వెళ్ళారా లూక విహారయాత్రకు వెళ్లినట్టు వెళ్లారు. పోలవరం ముంపు బాధితులకు కేంద్రం ఇచ్చిన ఇల్లు ఎందుకు నిర్మించలేదు?
Also Read
ఊర్లు కట్టిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ముంపు బాధితులకు ఇళ్ళను ఎందుకు నిర్మించలేదు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వమని జగన్ చెప్పలేకపోతున్నారు. 2017 లో ప్రత్యేకహోదకు బదులుగా ప్యాకేజి తీసుకున్నారు 7,800 కోట్లు తీసుకున్నారు. వైసీపీ , టీడీపీ కలసి బీజేపీని తిట్టిపోస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ అంశాల్లో బీజేపీని తిడుతున్నారు. ప్రాంతీయపార్టీలు రాష్ట్రానికి దరిద్రం….ఓటు బ్యాంకు రాజకీయాలు రాష్ట్రాలను గాలికొదిలేసాయి. పేద గిరిజన మహిళను బీజేపీ రాష్ట్రపతి భవన్ కు పంపితే కాంగ్రెస్ సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదీ బీజేపీ, కాంగ్రెస్ కు తేడా. ఏపీలో ప్రాంతీయపార్టీలు పోవాలి, బీజేపీ రావాలన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
Prakasam Bus Accident: నిద్రమత్తులో అదుపుతప్పిన డైవర్.. 40 మంది ప్రయాణికులతో వెలుతున్న బస్సు బోల్తా
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!