Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ పోరాటం ఉధృతం.. నేటి నుంచి సత్యాగ్రహ దీక్షలు..
- కీలక దశకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం..
- 6 నెలలు అత్యంత కీలకమైన సమయంగా భావిస్తున్న ప్రజాసంఘాలు..
- నేటి నుంచి సత్యాగ్రహ దీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా.. మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ద్వారా కేంద్రంపై పొలిటికల్ లాబీయింగ్ చేస్తూనే…. ఉద్యమ వేడిని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. తాజాగా ఉక్కు పరిరక్షణ పోరాటంలోకి ఉత్తరాంధ్ర విద్యార్థి, మేథావి,ఉద్యోగ, ప్రజా సంఘాలు ఎంటర్ అవుతున్నాయి. ఆంధ్రుల హక్కుగా వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే లక్ష్యంగా గాంధీ గిరికి సన్నద్ధమయ్యాయి. ఉక్కు సత్యాగ్రహ దీక్షపేరుతో ఎక్కడికక్కడ రిలే దీక్షలు ప్రారంభమవుతున్నాయి.
Read Also: Arasavilli temple: అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం.. ఆదిత్యుని పాదాలను తాకిన సూర్య కిరణాలు
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
ఉత్తరాంధ్ర ప్రజల భాగస్వామ్యంతో భారీ ర్యాలీని ప్రజా సంఘాల తలపెట్టాయి. గాంధీ జయంతి రోజున డాబా గార్డెన్స్ లోని బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి GVMC మహాత్మా గాంధీజీ విగ్రహం వరకు ఈ ప్రజా ప్రదర్శన జరుగుతుంది. ఇప్పటికే రాజకీయ పక్షాలు స్టీల్ ప్లాంట్ పై మల్లగుల్లాలు పడుతుండగా… పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల వైజాగ్ షెడ్యూల్ ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉక్కు కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనలకు మద్దతు ఇవ్వడంతో పాటు పరిరక్షణ పోరాట కమిటీకి కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉంటుందని నేతలు హామీ ఇస్తున్నారు. దీంతో ఉద్యమం మళ్లీ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!