Vizag: కిడ్నీ రాకెట్ కేసులో మాకేమీ సంబంధం లేదు: క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్
- కిడ్నీ రాకెట్ కేసులో ట్విస్ట్
- కిడ్నీ కేసుకు సంబంధించి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు ఎలాంటి సంబంధం లేదు- ఆస్పత్రి మేనేజర్
- గత ఏడాది జూలైలో హాస్పిటల్లో అనిల్ కిడ్నీ కో ఆర్డినేటర్ గా జాయిన్ అయ్యడు
- ఇతర పెద్ద ఆసుపత్రిలో పనిచేసినట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఉద్యోగంల్లోకి తీసుకున్నాము
- గత 15 నెలలు కాలంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఒక కేసు మాత్రమే జరిగింది- ఆస్పత్రి మేనేజర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ఓవైపు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసుకు కేంద్ర బిందువుగా మారిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. కిడ్నీ రాకెట్ కేసులో తీగలు లాగితే డొంకలు కదులుతున్నాయి. బాధితుడు వద్ద నుంచి రూ. 27 లక్షలకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డీల్ కుదుర్చుకొని అడ్వాన్స్ గా పది లక్షలు వసూలు చేసి చీటింగ్ చేసారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ వాణి, కోఆర్డినేటర్ అనిల్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి సస్పెండ్కు గురవుగా.. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Manish Sisodia: మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్ తో కేసు మరో మలుపు తిరిగింది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్కు హాస్పిటల్కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 లక్షలు కాజేసి బాధితుడిని బురిడీ కొట్టించాలనుకున్నాడు కోఆర్డినేటర్ అనిల్. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టిన తాము సిద్ధమే అని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్ హరి ప్రసాద్ తెలిపారు.
OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!