Vizag: కిడ్నీ రాకెట్ కేసులో మాకేమీ సంబంధం లేదు: క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్
- కిడ్నీ రాకెట్ కేసులో ట్విస్ట్
- కిడ్నీ కేసుకు సంబంధించి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు ఎలాంటి సంబంధం లేదు- ఆస్పత్రి మేనేజర్
- గత ఏడాది జూలైలో హాస్పిటల్లో అనిల్ కిడ్నీ కో ఆర్డినేటర్ గా జాయిన్ అయ్యడు
- ఇతర పెద్ద ఆసుపత్రిలో పనిచేసినట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఉద్యోగంల్లోకి తీసుకున్నాము
- గత 15 నెలలు కాలంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఒక కేసు మాత్రమే జరిగింది- ఆస్పత్రి మేనేజర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ఓవైపు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసుకు కేంద్ర బిందువుగా మారిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. కిడ్నీ రాకెట్ కేసులో తీగలు లాగితే డొంకలు కదులుతున్నాయి. బాధితుడు వద్ద నుంచి రూ. 27 లక్షలకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డీల్ కుదుర్చుకొని అడ్వాన్స్ గా పది లక్షలు వసూలు చేసి చీటింగ్ చేసారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ వాణి, కోఆర్డినేటర్ అనిల్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి సస్పెండ్కు గురవుగా.. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Manish Sisodia: మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్ తో కేసు మరో మలుపు తిరిగింది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్కు హాస్పిటల్కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 లక్షలు కాజేసి బాధితుడిని బురిడీ కొట్టించాలనుకున్నాడు కోఆర్డినేటర్ అనిల్. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టిన తాము సిద్ధమే అని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్ హరి ప్రసాద్ తెలిపారు.
OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..
తాజావార్తలు
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!