Vizag: కిడ్నీ రాకెట్ కేసులో మాకేమీ సంబంధం లేదు: క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్
- కిడ్నీ రాకెట్ కేసులో ట్విస్ట్
- కిడ్నీ కేసుకు సంబంధించి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు ఎలాంటి సంబంధం లేదు- ఆస్పత్రి మేనేజర్
- గత ఏడాది జూలైలో హాస్పిటల్లో అనిల్ కిడ్నీ కో ఆర్డినేటర్ గా జాయిన్ అయ్యడు
- ఇతర పెద్ద ఆసుపత్రిలో పనిచేసినట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఉద్యోగంల్లోకి తీసుకున్నాము
- గత 15 నెలలు కాలంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఒక కేసు మాత్రమే జరిగింది- ఆస్పత్రి మేనేజర్.
విశాఖలో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ఓవైపు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసుకు కేంద్ర బిందువుగా మారిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. కిడ్నీ రాకెట్ కేసులో తీగలు లాగితే డొంకలు కదులుతున్నాయి. బాధితుడు వద్ద నుంచి రూ. 27 లక్షలకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డీల్ కుదుర్చుకొని అడ్వాన్స్ గా పది లక్షలు వసూలు చేసి చీటింగ్ చేసారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ వాణి, కోఆర్డినేటర్ అనిల్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి సస్పెండ్కు గురవుగా.. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Manish Sisodia: మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
Also Read
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
- Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్ తో కేసు మరో మలుపు తిరిగింది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్కు హాస్పిటల్కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 లక్షలు కాజేసి బాధితుడిని బురిడీ కొట్టించాలనుకున్నాడు కోఆర్డినేటర్ అనిల్. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టిన తాము సిద్ధమే అని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్ హరి ప్రసాద్ తెలిపారు.
OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!