Food Safety Officers Rides: హోటళ్లలో లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..!
- పసి పిల్లలు తినే ఆహార పదార్థాలను సైతం కల్తీ..
- బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్ఏ వస్తువులో అయినా కాలం చెల్లిన ప్రొడక్ట్స్..
- పిల్లల ప్రాణాలతో చెలగాటమడుతున్న నిర్వాహకులు..
- విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Safety Officers Rides: పసి పిల్లలు తినే ఆహార పదార్థాలను సైతం కల్తీ మయం చేస్తున్నారు.. బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్, బన్ ఏ వస్తువులో అయినా కాలం చెల్లిన ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు పిల్లల ప్రాణాలతో చెలగాటమడుతున్నారు.. కలుషిత ఆహార మహానగరంగా మారింది విశాఖపట్నం.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులలో కలుషిత ఆహార బాగోతం బయటపడుతుంది.. నిన్న 42 రెస్టారెంట్లపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. నాసిరకమైన ఆహార పదార్థాలను గుర్తించి కేసులు నమోదు చేశారు.. రెండవ రోజు స్వ్వీట్స్ బేకరీలపై కొనసాగుతున్నయి దాడులు. డేట్ అయిపోయిన బ్రెడ్లు, బేకరీ వస్తువులను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు… విశాఖలో ఫుడ్ సేఫ్టి అధికారులు తనిఖీలు.. వారు ఏం గుర్తించాం.. ఫుడ్ ఎలా కల్తీ జరుగుతోంది.. అసలు ఆ ఫుడ్ తింటే జరిగేది ఏంటి? అని తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
తాజావార్తలు
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!