Vizag Metro: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
- విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా అడుగులు..
- ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ..
- ప్రాజెక్ట్ కోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచిన సర్కార్..
- టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Metro: ఓవైపు రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే.. ఇంకా వైపు విశాఖపట్నం డెవలప్మెంట్పై దృష్టిసారిస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇక, ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్న.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూ కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ సమావేశానికి మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.. నేరుగా సమావేశానికి 14 సంస్థల ప్రతినిధులు హాజరుకాగా.. ఆన్లైన్ ద్వారాలో 8 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.. ఇక, జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి.. కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది APMRCL.. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ ప్రక్రియ ఊపందుకుంది..
Read Also: Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
కాగా, నాలుగేళ్లలో విశాఖ మెట్రో రైల్ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించిన విషయం విదితమే.. తొలి దశలో మూడు కారిడార్లు.. 46.23 కిలోమీటర్ల ట్రాక్.. రెండో దశలో కొమ్మాది-భోగాపురం విమానాశ్రయం కారిడార్ పూర్తి చేయనన్నారు.. మొదటి దశ నిర్మాణానికి రూ.11,498 కోట్లు అవసరం కాగా.. 100 శాతం గ్రాంటు కేంద్రాన్ని కోరనున్నట్టు సీఎం తెలిపారు.. విశాఖలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున.. రెండింటికీ పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో ట్రాక్ల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?