DGP Harish Gupta: యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి..
- విశాఖలో డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమం..
- గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 1435 మంది నిందితులనను అరెస్ట్ చేశాం..
- యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
DGP Harish Gupta: విశాఖపట్నంలోని పరదేశీ పాలెం డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిందేరా ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, సీపీ శంఖ భ్రత బాగ్చి, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పలు కేసుల్లో పట్టుబడ్డ 10,200 కేజీల గంజాయిని తగల బెట్టనున్నార. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 5 కోట్ల 21 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ధ్వంసం చేస్తున్నాం.. మొత్తం 533 గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయి.. 1435 నిందితులను గంజాయి కేసుల్లో అరెస్ట్ చేశాం.. అందులో 712 విశాఖలో అరెస్ట్ చేయగా, మిగతా 332 ఏపీలో మిగతా జిల్లాలకు చెందిన వారు, 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
Read Also: KTR: “డోంట్ వరీ”.. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం..
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
అయితే, ఈగల్ టీమ్స్ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ హాండ్స్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అని డీజీపీ హరీష్ గుప్తా పేర్కొన్నారు. సింతటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. వాటిని యువత కొనుగోలు చేస్తే ఆ డబ్బులు టెర్రరిస్టులకు చేరుతుంది.. ఆ విధంగా టెర్రరిస్టులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. కాబట్టి యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రజలే మాకు ఇన్ఫార్మర్లు.. ఏజెన్సీలో గంజాయి పూర్తిగా నిర్మూలన జరుగుతుంది.. చెక్ పోస్టులను బలోపేతం చేస్తున్నాం.. గంజాయి స్మగ్లర్లను టెర్రరిస్టులుగా భావిస్తున్నాం.. NDPS యాక్ట్స్ ద్వారా గంజాయి స్మగ్లర్స్ ఆస్తులను జప్తు చేస్తున్నాం.. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకండి, మీ భవిష్యత్త్ లను నాశనం చేసుకోకండి అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!