DGP Harish Gupta: యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి..
- విశాఖలో డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమం..
- గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 1435 మంది నిందితులనను అరెస్ట్ చేశాం..
- యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Harish Gupta: విశాఖపట్నంలోని పరదేశీ పాలెం డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిందేరా ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, సీపీ శంఖ భ్రత బాగ్చి, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పలు కేసుల్లో పట్టుబడ్డ 10,200 కేజీల గంజాయిని తగల బెట్టనున్నార. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 5 కోట్ల 21 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ధ్వంసం చేస్తున్నాం.. మొత్తం 533 గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయి.. 1435 నిందితులను గంజాయి కేసుల్లో అరెస్ట్ చేశాం.. అందులో 712 విశాఖలో అరెస్ట్ చేయగా, మిగతా 332 ఏపీలో మిగతా జిల్లాలకు చెందిన వారు, 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
Read Also: KTR: “డోంట్ వరీ”.. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం..
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
అయితే, ఈగల్ టీమ్స్ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ హాండ్స్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అని డీజీపీ హరీష్ గుప్తా పేర్కొన్నారు. సింతటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. వాటిని యువత కొనుగోలు చేస్తే ఆ డబ్బులు టెర్రరిస్టులకు చేరుతుంది.. ఆ విధంగా టెర్రరిస్టులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. కాబట్టి యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రజలే మాకు ఇన్ఫార్మర్లు.. ఏజెన్సీలో గంజాయి పూర్తిగా నిర్మూలన జరుగుతుంది.. చెక్ పోస్టులను బలోపేతం చేస్తున్నాం.. గంజాయి స్మగ్లర్లను టెర్రరిస్టులుగా భావిస్తున్నాం.. NDPS యాక్ట్స్ ద్వారా గంజాయి స్మగ్లర్స్ ఆస్తులను జప్తు చేస్తున్నాం.. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకండి, మీ భవిష్యత్త్ లను నాశనం చేసుకోకండి అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!