DGP Harish Gupta: యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి..
- విశాఖలో డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమం..
- గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 1435 మంది నిందితులనను అరెస్ట్ చేశాం..
- యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Harish Gupta: విశాఖపట్నంలోని పరదేశీ పాలెం డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిందేరా ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, సీపీ శంఖ భ్రత బాగ్చి, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పలు కేసుల్లో పట్టుబడ్డ 10,200 కేజీల గంజాయిని తగల బెట్టనున్నార. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 5 కోట్ల 21 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ధ్వంసం చేస్తున్నాం.. మొత్తం 533 గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయి.. 1435 నిందితులను గంజాయి కేసుల్లో అరెస్ట్ చేశాం.. అందులో 712 విశాఖలో అరెస్ట్ చేయగా, మిగతా 332 ఏపీలో మిగతా జిల్లాలకు చెందిన వారు, 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
Read Also: KTR: “డోంట్ వరీ”.. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
అయితే, ఈగల్ టీమ్స్ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ హాండ్స్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అని డీజీపీ హరీష్ గుప్తా పేర్కొన్నారు. సింతటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. వాటిని యువత కొనుగోలు చేస్తే ఆ డబ్బులు టెర్రరిస్టులకు చేరుతుంది.. ఆ విధంగా టెర్రరిస్టులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. కాబట్టి యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రజలే మాకు ఇన్ఫార్మర్లు.. ఏజెన్సీలో గంజాయి పూర్తిగా నిర్మూలన జరుగుతుంది.. చెక్ పోస్టులను బలోపేతం చేస్తున్నాం.. గంజాయి స్మగ్లర్లను టెర్రరిస్టులుగా భావిస్తున్నాం.. NDPS యాక్ట్స్ ద్వారా గంజాయి స్మగ్లర్స్ ఆస్తులను జప్తు చేస్తున్నాం.. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకండి, మీ భవిష్యత్త్ లను నాశనం చేసుకోకండి అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!