Fake ED Officers: ఈడీ అధికారుల దారి దోపిడీ.. 70 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..
- ఈడీ అధికారులమంటూ దారి దోపిడీ..
- ఓ వ్యక్తి నుంచి రూ. 70 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake ED Officers: గుంటూరు జిల్లాలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పోలీసులమంటూ నటించిన దుండగులు భారీ దోపిడీ చేశారు. సుమారు రూ. 70 లక్షల నగదుతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, మహారాష్ట్రకు చెందిన జగదీష్, రంజిత్ అనే ఇద్దరు వ్యక్తులు బంగారు నగల తయారీ షాపులో పని చేస్తున్నారు. ఈ క్రమంలో రంజిత్, జగదీష్కు ఫోన్ చేసి తన దగ్గర రెండు కేజీల ముడి బంగారం ఉందని పేర్కొన్నాడు. ఆ బంగారం కొనేందుకు సత్తెనపల్లికి రావాలని సూచించాడు. ఈ మేరకు జగదీష్ రూ.70 లక్షల నగదుతో సత్తెనపల్లికి వెళ్లాడు.
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
అయితే, వ్యాపారం తర్వాత జగదీష్ విజయవాడకు తిరిగి వెళ్తుండగా, మేడికొండూరు ఈద్గా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అతని కారును అడ్డుకుని.. తాము ఈడీ అధికారులమని చెప్పి.. కారులో ఉన్న నగదుతో పాటు రంజిత్ను కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత రంజిత్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, జగదీష్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు.. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్స్ రికార్డుల ఆధారంగా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు