Merugu Nagarjuna: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు
- విజయవాడలోని అంబేడ్కర్ జయంతి వేడుకల్లో వైసీపీ శ్రేణులు..
- ఈ ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు..
- చంద్రబాబు చేస్తున్న మోసం ప్రజలు గమనిస్తున్నారు: మేరుగ నాగార్జున..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna: విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కు మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుష్పాంజలి ఘటించారు.
Read Also:US-China Trade War: అమెరికాకు కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపేసిన చైనా..
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇక, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని అమ్మడానికి చూశావో అదే నీకు మరణ శాసనం అని హెచ్చరించాడు. ఇక, చంద్రబాబు చేసే మోసం, చేసే కొనుగోళ్ళు అమ్మకాలు ప్రజలు గమనిస్తున్నారు.. ఇది పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తామంటే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తామన్నారు. దేశానికి అంబేడ్కర్ ఆలోచనలు శరణ్యం అని ఆలోచన చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్.. చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చదువునిచ్చారు జగన్.. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వైఎస్ జగన్ పరిపాలన చేశారని మాజీమంత్రి నాగార్జున పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..