Merugu Nagarjuna: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు
- విజయవాడలోని అంబేడ్కర్ జయంతి వేడుకల్లో వైసీపీ శ్రేణులు..
- ఈ ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు..
- చంద్రబాబు చేస్తున్న మోసం ప్రజలు గమనిస్తున్నారు: మేరుగ నాగార్జున..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna: విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కు మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుష్పాంజలి ఘటించారు.
Read Also:US-China Trade War: అమెరికాకు కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపేసిన చైనా..
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
ఇక, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని అమ్మడానికి చూశావో అదే నీకు మరణ శాసనం అని హెచ్చరించాడు. ఇక, చంద్రబాబు చేసే మోసం, చేసే కొనుగోళ్ళు అమ్మకాలు ప్రజలు గమనిస్తున్నారు.. ఇది పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తామంటే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తామన్నారు. దేశానికి అంబేడ్కర్ ఆలోచనలు శరణ్యం అని ఆలోచన చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్.. చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చదువునిచ్చారు జగన్.. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వైఎస్ జగన్ పరిపాలన చేశారని మాజీమంత్రి నాగార్జున పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!