AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కేసీ రెడ్డి ఆస్తుల జప్తుకు సర్కార్ ప్లాన్
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ప్రభుత్వం నిర్ణయం..
- కేసీఆర్ రెడ్డి ఆస్తుల జప్తుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న సీఐడీ..
- మద్యం అక్రమ ఆదాయంతో ఆస్తులు కొన్నట్లు సీఐడీ అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అతడు మద్యం అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడని సీఐడీ విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర సర్కార్ అనుమతితో సీఐడీ, ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆస్తుల జప్తు కోసం పిటిషన్ దాఖలు చేయబోతుంది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని నిర్ణయించింది.
Read Also: Bharti Singh : మీద పడేవారు.. టచ్ చేసేవారు – కమెడియన్ భారతి షాకింగ్ కామెంట్స్
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
అయితే, సీఐడీ అధికారులు తెలిపినట్లు.. ఈ ఆస్తులు అన్నీ అక్రమ ఆదాయంతోనే సంపాదించినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వని తెలిపింది.. చట్టప్రకారం విచారణ కొనసాగుతుందని తెలిపింది. తాజా పరిణామాలతో లిక్కర్ స్కాం కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!