Home
Andhra Pradesh News
Tirumala Temple Gets Hundi Collection Of Rs 140 Crore In August Itrs New Record
TTD Hundi Collection New Record: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి హుండీ కొత్త రికార్డు సృష్టించింది.. టీటీడీ చరిత్రలో తొలిసారి రూ.140 కోట్ల మార్క్ను దాటింది శ్రీవారి హుండీ ఆదాయం.. వరుస సెలవులతో తిరుమలకు ఆగస్టు నెలలో భక్తులు పోటెత్తారు.. రోజువారీ హుండీ ఆదాయం గననీయంగా పెరుగుతూ వచ్చింది.. దీంతో.. తొలిసారి రూ.140 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది.. ఆగష్టు మాసంలో 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది.. ఇక, ఆగస్టు నెలలో మొత్తంగా హుండీ ద్వారా శ్రీవారికి రూ. 140 కోట్ల 7 లక్షల ఆదాయం లభించిందని వెల్లడించింది.. ఇదే సమయంలో.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 10 లక్షల 79 వేల 900గా నమోదైనట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Read Also: Booster Dose: బూస్టర్ డోస్పై కేంద్రం కీలక సూచనలు..
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?