Pawan Kalyan: ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
- ప్రధాని నరేంద్ర మోడీ ఒక కర్మ యోగి..
- ప్రధాని దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
- మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపి జాతి గౌరవాన్ని చాటిరు: పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: శ్రీ ఆదిశంకరాచార్యులు, శివుని సజీవ స్వరూపంగా గౌరవించబడ్డారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం యొక్క ఏకీకృత మార్గం క్రింద విభిన్నమైన ఆరాధన, ఆధ్యాత్మిక అభ్యాసాలను శంకరాచార్యులు ఒక చోట చేర్చారు అని తెలిపారు. అలాగే, స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మందిని ఏకం చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు కూడగట్టేందుకు మహాత్మా గాంధీ చాలా దూరం నడిచారు.. అలాగే, ఆచార్య వినోబా భావే దేశం మొత్తం తిరిగి.. పేదల అభ్యున్నతి కోసం తమ భూములను స్వచ్ఛందంగా వదులుకునేలా భూస్వాములను ప్రేరేపించారు అని చెప్పుకొచ్చారు. ఇక, చాలా మంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణాన్ని పునరావృతం చేయగలరు.. కానీ అన్ని నడకలు పరివర్తనను తీసుకురాలేవు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Vizianagaram: రాడ్లతో టోల్గేట్ సిబ్బంది హల్చల్.. ఓ కారు డ్రైవర్పై దాడి
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ఇక, ఉన్నత లక్ష్యం లేని నడక ప్రజానీకాన్ని ప్రేరేపించదు.. దేశాన్ని ఏకం చేయదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం వైవిధ్యం, చైతన్యాన్ని కలిగి ఉంది.. అది అర్థమవ్వాలంటే.. ఆత్మతో నిమగ్నమవ్వాలి అని సూచించారు. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భౌతిక ప్రయాణం అవసరం లేకుండా.. ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అచంచలమైన దృఢ నిశ్చయంతో ప్రధాని వ్యవహరించారు.. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని శక్తివంతమైన, స్థిరమైన స్థానాన్ని పటిష్టం చేశాయన్నారు. అలాగే, తమిళనాడులోని సనాతన ధర్మానికి పవిత్ర చిహ్నమైన సెంగోల్ను ఢిల్లీలోని పార్లమెంట్లో ప్రతిష్టించడంతో మన ఐక్యత, సంప్రదాయానికి గల గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
A Simple Step, A Long Walk…A Great Transformation !
Sri Adi Shankaracharya, revered as the living embodiment of Lord Shiva, brought together diverse systems of worship and spiritual practices under one unified path of Sanatana Dharma. Mahatma Gandhi walked to rally support for… pic.twitter.com/PPdmxWkuUo
— Pawan Kalyan (@PawanKalyan) October 2, 2024
తాజావార్తలు
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!