TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ ద్వారా ఈ టికెట్లను విడదుల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో పాటు రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ నెలకు చెందిన ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
అయితే.. నేడు తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 9 గంటల సమయం పడుతున్న అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 34,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే స్వామి వారికి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
తాజావార్తలు
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..