Temple Hundi Theft: అయ్యో నారసింహ.. నాలుగు హుండీల చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు గోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలను టార్గెట్ చేసి మరీ హుండీలను ఎత్తుకెళుతున్నారు. కోరుకొండలో ప్రసిద్ది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై దొంగలు హల్ చల్ చేశారు. ఆలయంలోని నాలుగు హుండీల చోరీకి పాల్పడ్డారు. గోడకి ఉన్న రెండు డిబ్బిలు.. మరో రెండు స్టీల్ హుండీలు బద్దలు కొట్టి నగదు దొంగిలించుకుపోయారు దుండగులు.
భక్తులు డిబ్బీలలో సమర్పించిన కానుకలు, సొమ్ములు దొంగతనానికి గురవడం పట్ల భక్తులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో ప్రసిద్ధమయిన ఆలయంలో సీసీ కెమేరాలు పనిచేయడం లేదు. స్వామి వారి ఆలయానికి భద్రత కరువయిందని భక్తులు మండిపడుతున్నారు. కోరుకొండలో ఇటీవల భారీగా పెరిగిపోయిన దొంగతనాల పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నిద్రావస్థలో పోలీసులు వున్నానరి భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
చెన్నైలోని ఆలయం గోపురంలో మంటలు

చెన్నైలోని భద్రకాళీ అమ్మవారి ఆలయ రాజగోపురంలో మంటలు వ్యాపించాయి. మంటల్లో శివకాశిలోని భద్రకాళీ అమ్మవారి ఆలయ రాజగోపురం ఉండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. విరుదునగర్ లోని భద్రకాళీ ఆలయంలో ఉదయం ఒక్కసారి రాజగోపురంలో మంటలు వ్యాపించాయి. దీంతో గోపురం కింద నిద్రిస్తున్న భక్తులు ఒక్కసారిగా ఆందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మంటలు ఎలా వ్యాపించాయనేది విచారణలో తేలుతుందన్నారు పోలీసులు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..