Minister Srinivas Goud: దుర్గమ్మ సేవలో మంత్రి శ్రీనివాస్గౌడ్.. బీఆర్ఎస్పై ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Srinivas Goud: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వచ్చాను.. దర్శనం బాగా జరిగిందన్న ఆయన.. రాష్ట్ర విభజన ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గొడవలు లేకుండా ఉన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతాయి అన్నారు.. జరిగాయా? అని ప్రశ్నించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్న ఆయన.. కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా వెళ్లాలని అమ్మవారిని కోరుకున్నట్టు వెల్లడించారు..
Read Also: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు.. ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలి
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ను రెవెన్యూ భవన్ లో గజమాలతో సత్కరించారు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు నేతలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో ఏపీ వాళ్లకు ఇబ్బందులు వస్తాయని తప్పుడు ప్రచారం చేశారు.. కానీ, సీఎం కేసీఆర్ పాలనతో అందరూ కలిసిమెలిసి ఉన్నారని గుర్తుచేశారు.. ఉభయరాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉన్నామన్న ఆయన.. ఇక, బీఆర్ఎస్ విస్తరణపై మా నాయకుడు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మంచి అధికారిని నియమించారన్న ఆయన.. దేశంలో ఎక్కడ సమస్య వచ్చినా కేసీఆర్ స్పందిస్తున్నారు.. రాజస్థాన్ లో రైతుల సమస్యలు పైనా కేసీఆర్ స్పందించారని వెల్లడించారు మంత్రి శ్రీనివాస్గౌడ్.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో