విశాఖలో భూములు అమ్మకాన్ని పూర్తి చేశారు : వంగలపూడి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా చిత్తశద్ధి ఉంటే రాజధాని రైతులు, మహిళలకు క్షమాపణ చెప్పి, రాజధానిగా అమరావతినే కొననసాగిస్తామని అసెంబ్లీలో చెప్పాలి అన్నారు.
ఇది వరకటి నిర్ణయంతో ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, ఎందరు రైతులు, మహిళల ఉసురు తీశారో తెలియదా… అన్నం పెట్టే రైతుపై, జన్మనిచ్చే మహిళపై, యువతపై, ఎస్సీ ఎస్టీలపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. అమరావతిలోని లక్షల విలువైన భూములను అమ్ముకోవడానికే జగన్ కొత్తనాటకానికి తెరలేపారని ప్రజలే అంటున్నారు. విశాఖలో ఇప్పటికే భూములు అమ్మకాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మాటతప్పను, మడమతిప్పను అనే మాట జగన్ నోటిసనుంచి వినీ వినీ విసుగొచ్చేసింది అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!