రాష్ట్ర రాజధానికో రూల్.. జిల్లా రాజధానులకు మరో రూలా?: మాజీ ఎమ్మెల్యే జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు.
Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
రాష్ట్ర రాజధాని విషయంలో అన్ని ప్రాంతాలకు దూరంగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తామని చెప్తున్న వైసీపీ నేతలు జిల్లా రాజధానుల విషయంలో ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతి లేకుండా వైసీపీ నేతలు స్వార్థ ప్రయోజనాలను చూసుకుని జిల్లాలను విభజించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుడివాడలో క్యాసినో భాగోతాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారం నుంచి పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని జీవీ ఆంజనేయులు విమర్శలు చేశారు. జనగణన పూర్తయ్యే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు వద్దు అని కేంద్రం స్పష్టం చేసినా ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేశారన్నారు. జిల్లా పేర్లు పెట్టడంలోనూ రాజకీయ స్వార్థం చూసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్, జిల్లాల అభివృద్ధికి నిధులు ఏ విధంగా సమకూర్చుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!