Strange Orange Tree: అరుదైన ఆరెంజ్ చెట్టు…. 2వేల కమలాపళ్లు
ఈమధ్యకాలంలో అరుదైన పూలు, పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు. మంచి అభిరుచి కలిగిన వ్యక్తులు ఖర్చుకి వెనుకాడడం లేదు. ఏదైనా చెట్టుకు పది లేక వంద పళ్లు కాస్తాయి. అయితే, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక నర్సరీలో అరుదైన కమలా చెట్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకటి కాదు వంద కాదు రెండు వేల కమలాపళ్లు విరబూసి అబ్బురపరుస్తున్నాయి. ఎనిమిది నుంచి పదేళ్ల వయసు ఉన్న ఈ మొక్క చూపరులను కనువిందు చేస్తోంది. 25 నుంచి 30 వేల రూపాయలు ధర పలుకుతున్న ఈ చెట్టును అలంకరణ కోసం హాట్ కేక్ లా కొనుగోలు చేస్తున్నారు.
మనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుండి పాతిక కాయలు ఉండటం విశేషం. అలాంటిది కుండీలో ఉండే ఒకే చెట్టుకు రెండు వేల కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులంక శివాంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా చెట్లు సందడి చేస్తున్నాయి. కుండీలో ఉండే చెట్టుకి రెండువేల కాయలు ఉంటాయా..? అనే అనుమానం వ్యక్తం చేసే వాళ్లు వచ్చి లెక్కపెట్టుకోవచ్చు. కాస్త అటు ఇటుగా లెక్క సరిపోతుందని రైతు చెబుతున్నారు.
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..

Read Also: Etala Rajender: కేసీఆర్ మాటలకు పొంగిపోను.. అవమానాలను మర్చిపోను
మంచి దిగుబడే కాకుండా అలంకరణలో ముందుంటుంది ఈ మొక్కల చెట్లు. కార్పొరేట్ సంస్థలు,ఫంక్షన్ హాల్స్ వద్ద వీటిని ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నారు. ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉండే ఈ చెట్టు ధర ఎంతో తెలుసుకోవాలని ఉందా. ఒక్కొక్క చెట్టు పాతిక నుంచి ముపైవేల రూపాయలు పలుకుతుంది. అరుదైన మొక్కలను మన దేశ నర్సరీ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని దిగుమతి చేస్తున్నట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. మొత్తం మీద ఈ కమలా చెట్టు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మీకు వీటిని చూడాలంటే ఛలో కడియపులంక.
(రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ సహకారంతో)
Read Also: Student Drowns In Ganga: విషాదం.. గంగానదిలో మునిగి ఐఐటీ విద్యార్థి మృతి
తాజావార్తలు
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!