Minister Nimmala: గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించింది..
- శ్రీకాకుళం కలెక్టరేట్ లో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి మంత్రుల సమీక్ష..
- గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించింది..
- కూటమి ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఇరిగేషన్ కు కేటాయించింది: మంత్రి నిమ్మల
Minister Nimmala: శ్రీకాకుళం కలెక్టరేట్ లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ సమస్యలపై మంత్రుల సమీక్ష నిర్వహించారు. కాగా, వంశధార ఎడమ కాలువ, మదన గోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. 2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
Read Also: JD Vance: ‘‘ ప్రధాని మోడీని చూస్తే నాకు అసూయ’’.. యూఎస్ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Gunda Appala Suryanarayana Passes Away: కాలుజారి పడిపోయిన మాజీ మంత్రి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాజెక్టులపై మరోసారి సెక్రటేరియట్ లో రివ్యూ చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉత్తరాంధ్రకు 2025 జూన్ నాటికే గోదావరి జలాలు తరలించేలా, పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేసి, ఈ ప్రాంత ప్రజల ఋణం తీర్చుకుంటాం.. నేరడి బ్యారేజ్ పై నోట్స్ సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!