Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని అందరికి తెలుసు
- చంద్రబాబుపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్లు..
- చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు..
- చంద్రబాబు పొగడటానికే పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యాడు: ధర్మాన ప్రసాదరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి.. పాతది చేశామని చెప్పోద్దు.. మనం ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్న వారి మోసాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఒక సంవత్సరంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ లో వెయ్యి కోట్లు శ్రీకాకుళం జిల్లాకి క్యాపిటల్ కేటాయించలేదు.. కూటమిలో మిగతా వారు ఎవరూ లేరు.. చంద్రబాబు పాపం మిగతా వారి మీద వేస్తున్నాడంతే అని ఎద్దేవా చేశారు. పవన్ ఇన్ సెక్యూరిటితో ఉన్నారు.. ఆయన అమాయకుడు, కేవలం చంద్రబాబుని పోగడటానికే పరిమితం అని ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు.
Read Also: Tollywood: డబ్బు ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూలు.. యూట్యూబర్ పై నిర్మాత పోలీస్ కంప్లైంట్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
ఇక, ఏపీలో కూటమి ఏం లేదు… ఓన్లీ టీడీపీనే కనిపిస్తుందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మన శత్రువు ఓన్లీ టీడీపీనే.. మహిళలే చాకచక్యంగా ఉన్నారు.. వారే ప్రభుత్వాన్ని మార్చగలరు.. మహిళలను చైతన్య పరచాలి.. సోషల్ మీడియానే ఆయుదంగా చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు పరిస్థితి దారుణంగా ఉంది.. ఏంతో న్యాయంగా నియమించాం.. ఇప్పుడు బదిలీలలో వారికి అన్యాయం చేసారు.. లంచం ఇస్తేనే మంచి ప్లేస్ ఇస్తున్నారు.. వాలంటీర్లకు దారుణంగా అన్యాయం చేశారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. అప్పటి వరకు ప్రజలను చైతన్య పరచాలన్నారు. నేను కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను.. నేను రావడం లేదని మీరు కార్యక్రమాలు ఆపోద్దు.. నేను పనిచేయ లేకపోతే వేరే వారిని పెడతాం.. నేను రాజ్యసభకో, పార్లమెంట్ కో వెళ్లిపోతా.. లేదంటే కార్యకర్తగా తిరుగుతాను అన్నారు.. ఇక, నేను బీజేపీ, జనసేన, టీడీపీలోకి పోతున్నాని బుద్ధిలేని వారు ప్రచారం చేస్తున్నారు.. ఎందుకు ఇతర పార్టీల్లోకి వెళతాను అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!