Sri Sathya Sai Dist: స్మశాన వాటిక లేక ఆగిన అంత్యక్రియలు.. మృతదేహంతోనే నిరసన
- శ్రీ సత్యసాయి: స్మశాన వాటిక లేక ఆగిన అంత్యక్రియలు..
- చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లిలో స్మశాన స్థల వివాదం..
- కేసు కోర్టులో ఉండటంతో ఖననం చేయడానికి అంగీకరించని ఆ గ్రామ రైతు..
- మరోచోట ఖననం చేయాలని కోరిన ఆర్డీవో మహేష్, అంగీకరించని కాలనీవాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Sathya Sai Dist: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో స్మశాన స్థల వివాదం కారణంగా అంతక్రియలు ఆగిపోయాయి. గ్రామంలోని స్మశాన వాటిక స్థలం వివాదం కోర్టులో కేసు నడుస్తుండటంతో అక్కడ ఖననం చేయడానికి ఆ గ్రామ రైతు ఒప్పుకోలేదు.. దీంతో ఆర్డీవో మహేష్ మరో ప్రదేశంలో ఖననం చేసుకోవాలని కోరారు. అయితే, ఎస్సీ కాలనీవాసులు మాత్రం తమకు కేటాయించిన స్మశాన వాటిక స్థలంలోనే అంతక్రియలు జరగాలని పట్టుబట్టారు. అధికారుల మాటలను పట్టించుకోకుండా శవపెట్టిక దగ్గర బైఠాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాత్రంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Ravi Teja : 2 నెలల్లో డబుల్ ట్రీట్ కి సిద్ధమవుతున్న రవితేజ?
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ఇ, ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ, కాలనీవాసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. చాలా ఏళ్ల నుంచి అక్కడే మా కులస్తుల అంతిమ సంస్కరాలు చేస్తున్నాం.. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!