Tammineni Sitaram: సీఎం ఎక్కడినుండి పాలిస్తే అదే రాజధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించబడుతుతుందని మంచి ప్రకటన చేసారు సిఎం జగన్. రాష్ట్ర ప్రజలంతా సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. జగన్ నిర్ణయం అద్బుతం.. ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఏదని గూగుల్ లో సెర్చ్ చేసిన విశాఖ నే చూపిస్తుందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా విశాఖ ఉంది. పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖపై ఆసక్తి చూపుతున్నారు. స్వయంగా జగన్ నే విశాఖలో ఉంటానని పారిశ్రామిక వేత్తలకు చెప్పారు. విశాల తీర ప్రాంతం… ఇండస్ట్రియల్ కారిడార్ గా మారబోతుంది. పోర్ట్స్, హార్బర్, జట్టీలు యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతున్నాం అన్నారు.
Read Also: Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
లోకేష్ పాదయాత్ర ను డైవర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆయనేమైనా జాతీయ నాయకుడా పాదయాత్ర చేసుకో. బహుముఖ ప్రజ్ఞాశాలి పాదయాత్ర డైవర్ట్ చేయడం.. శతాబ్దపు జోక్ అన్నారు తమ్మినేని సీతారాం. ఎన్నికలకు సిద్దమౌతున్నాం. వచ్చే ఎన్నికలు పార్టీలు, వ్యక్తులు మధ్యకాదు. క్లాస్ వార్… జరగబోతోంది. పెత్తందారులకు – పేదలకు మద్య పోరు. ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధిస్తాం. మేం తప్పు చేస్తే… గిరిజన దళిత, వెనుకబడిన వర్గాలు క్షమించవు. ఎలాంటి అన్యాయం జరగకుండా జగన్ జాగ్రత్తగా పాలన చేస్తున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని అమరావతిలో పేదలకు ఇళ్ళస్థలం ఇవ్వద్దన్నాడు చంద్రబాబు. చంద్రబాబు నువ్వు క్రిమినల్ వి ముఖ్యమంత్రిగా పనిచేయడం నేరం పాపం. అణగారిన వర్గాల కోసం ఒకేఒక్కడు జగన్ పోరాడుతున్నారు. జనం జగన్ ఒకటైపోయారు.
పేదల కోసం పోరాడే.. కమ్యునిస్ట్ లు సైతం.. అమరావతి లో పేదలకు పట్టాలు పంపిణి ని అడ్డుకోవడం దారుణం. ఇది ఎంతదారుణం.. తప్పు కదా. జగన్ లాంటి గొప్ప నాయకుడు మహా నాయకుడు లేడు రాడు . చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేసారు.. సోనియాతో కుమ్మక్కై.. సింహాన్ని బంధించినట్లు బంధించారు. సింహం బోను లోంచి వచ్చి చీల్చి చీల్చి పడేసింది. విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర వలసలు ఆగుతాయి. కోటంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. టాపింగ్ కి గురవుతున్నారంటున్న ఎమ్మేల్యేల పేర్లు కోటం రెడ్డి బైటపెట్టాలన్నారు.
Read Also: Organs Theft: ఆస్పత్రికి వస్తే అవయవాలు కొట్టేశారు.. కవర్లు పెట్టి కుట్టేశారు
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!