భారతదేశ పరిపాలన వ్యవస్థలో వాలంటీర్ల వ్యవస్థ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి పాల్గొన్నారు. దేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతమైనదని..కానీ కొందరు వాలంటీర్లకు రాజకీయాలు అంటగడగుతున్నారని మండిపడ్డారు. ఎవరేమనుకున్నా వాలంటీర్లు పట్టించుకోనవసరం లేదని..వాలంటీర్లకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఒక్క శాతం కూడా ఉండటానికి వీల్లేదు …గో ఎహెడ్ అంటూ…