Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఏయే తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయి అనే వివరాలను ప్రకటించింది.
Read also: Astrology : నవంబర్ 26, శనివారం దినఫలాలు
Also Read
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
హైదరాబాద్-కొల్లాం (ట్రైన్ నెం. 07133) డిసెంబర్ 5, 12, 19 మరియు 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరిలో కూడా ఇది 2, 9 మరియు 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లాం-హైదరాబాద్ (రైలు నంబర్ 07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఈ సేవలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ లాంటి కొన్ని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్-కొట్టాయం (ట్రైన్ నెం. 07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-సికింద్రాబాద్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 07126) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
Read also: Delivery Boy Kiss woman : డెలివరీ ఇచ్చాడు.. ముద్దు పెట్టాడు.. ఆ డెలివరీ బాయ్ని ఆమె ఏం చేసిందంటే
ఆంధ్రప్రదేశ్ నుంచి..
నర్సాపురం-కొట్టాయం మధ్య (రైలు నంబర్ 07119) డిసెంబర్ 2, 9, 16, 30 , జనవరి 6, 13 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-నర్సాపురం (ట్రైన్ నంబర్. 07120) డిసెంబర్ 3, 10, 17, 31 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 7, 14. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు సహా అన్ని ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది.
Cold Wave in Adilabad: మళ్ళీ పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!