Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఏయే తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయి అనే వివరాలను ప్రకటించింది.
Read also: Astrology : నవంబర్ 26, శనివారం దినఫలాలు
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
హైదరాబాద్-కొల్లాం (ట్రైన్ నెం. 07133) డిసెంబర్ 5, 12, 19 మరియు 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరిలో కూడా ఇది 2, 9 మరియు 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లాం-హైదరాబాద్ (రైలు నంబర్ 07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఈ సేవలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ లాంటి కొన్ని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్-కొట్టాయం (ట్రైన్ నెం. 07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-సికింద్రాబాద్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 07126) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
Read also: Delivery Boy Kiss woman : డెలివరీ ఇచ్చాడు.. ముద్దు పెట్టాడు.. ఆ డెలివరీ బాయ్ని ఆమె ఏం చేసిందంటే
ఆంధ్రప్రదేశ్ నుంచి..
నర్సాపురం-కొట్టాయం మధ్య (రైలు నంబర్ 07119) డిసెంబర్ 2, 9, 16, 30 , జనవరి 6, 13 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-నర్సాపురం (ట్రైన్ నంబర్. 07120) డిసెంబర్ 3, 10, 17, 31 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 7, 14. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు సహా అన్ని ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది.
Cold Wave in Adilabad: మళ్ళీ పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!