Somu Veerraju: విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్కు సబ్సిడీ ఇచ్చినా వాడుకోలేకపోయారని దుయ్యబట్టారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని.. 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు సోము వీర్రాజు.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
Read Also: Omicron variant XE: ఒమిక్రాన్ ఎక్స్ఈ కలకలం.. గుజరాత్లోనూ వెలుగు చూసింది..!
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
డబ్బు మాకిస్తే పరిపాలచేస్తామని స్పీకర్ అంటున్నారు.. మేం డబ్బులు ఇస్తామంటేనే మీరు ఎన్నికల్లో గెలిచారు..? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. కేంద్రం నిధులు ఇవ్వకపోతే స్పీకర్ ఆముదాలవలసకు వెళ్లే రోడ్డు ఎలా వచ్చింది…? అని నిలదీశారు. పంచాయితీ నిధులను ముఖ్యమంత్రి పక్కదారి పట్టించారని ఆరోపించారు. విశాఖలో 22(ఏ)భూములపై ఫ్యాన్ గ్రద్దలు వాళుతున్నాని విమర్శు గుప్పించారు.. ఉత్తరాంధ్ర ప్రజల వలసలకు ప్రదాన కారణం నీళ్లు, పంటలు లేకపోవడమేనన్న ఆయన.. ప్రాజెక్టుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది… మెయింటైనెన్స్ కోసం నిధులు ఇవ్వలేనివాళ్లు పోలవరం కట్టేస్తామంటున్నారని సెటైర్లు వేశారు. ఇక, మీడియం ఇరిగేషన్ కు మంత్రి లేడు, నిధులు లేవు అని.. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ నుంచి జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర ప్రారంభించామని తెలిపారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!