Rescue Operation: బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
- బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
- లోతట్టు ప్రాంతాల్లో గ్రామస్తులు ఎవరు ఇళ్లల్లో ఉండొద్దు: మంత్రి గొట్టిపాటి రవి
- బాధితులకు ఫుడ్ ప్యాకెట్లతో పాటు మందుల కిట్ అందిజేస్తున్నాం: స్పెషల్ సీఎస్ కృష్ణబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rescue Operation: బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొల్లూరు దిగువ భాగంలో ఉన్న లంక గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ డ్యూడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లంక లోతట్టు ప్రాంతాల్లో గ్రామస్తులు ఎవరు ఇళ్లల్లో ఉండొద్దు… లోతట్టు ప్రాంతాల ప్రజలు, పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి… ప్రకాశం బ్యారేజ్ నుండి 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రమాదం పొంచి ఉంది…. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు బాధితులకు సహాయం చేస్తుంది.
Read Also: AP and Telangana Rains LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. లైవ్ అప్డేట్స్
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
అలాగే, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్లను వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు పంపిణీ చేస్తున్నారు. 14 మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలూ వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, సిబ్బంది నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. అందుబాటులో సరిపడా మందులు.. అత్యవసర మందుల కిట్లో ఆరు రకాల మందులతో పాటు ఎలా వాడాలన్న వివరాలతో కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. బోట్ల ద్వారా అందజేసే ఫుడ్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్లను అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. రేయింబవళ్లూ సేవలందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!