Undavalli Anusha: ఉండవల్లి అనూషకు ఊరట.. 41A నోటీసుల్ని సస్పెండ్ చేసిన హైకోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ఉండవల్లి అనూషకు ఊరట లభించింది. ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకి అనంతపురం పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను సస్పెండ్ చేసింది హైకోర్టు. అనూష కు 41 A నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా కోరారు అనంతపురం డిఎస్పి. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. కేసు రిజిస్టర్ చేసి అనూషను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు డిఎస్పి.
Read Also: Naga Shourya Marriage : పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో.. ఎప్పుడంటే..!
Also Read
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
41A నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు అనూష తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు. రాజకీయ కక్షతోనే అనూషను విచారణకు పిలిపిస్తున్నారని వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో ఏకీభవించింది హైకోర్టు. 41A నోటీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. దీంతో అనూషకు ఊరట లభించింది. ఇటీవలి కాలంలో టీడీపీ నేతల్ని పోలీసులు టార్గెట్ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ… హైకోర్ట్ తాజా తీర్పు టీడీపీ నేతలకు ఉత్సాహాన్నిచ్చింది.
Read Also:Sajjala Ramakrishna Reddy: ఇప్పటం విషయంలో పవన్కు ఆవేశం ఎందుకు..?
తాజావార్తలు
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!