Girls Missing: ధవలేశ్వరంలో కిడ్నాప్కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..
- ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..
- నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న ధవలేశ్వరం పోలీసులు..
తూర్పు గోదావరి జిల్లాలోని ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలతో కలిసి గాలిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తెలు మేడువలెం సరోజినీ, మేడువలెం పూర్ణిమలను మారోజు వెంకటేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తుంది.
Read Also: Jagdeep Dhankhar : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్పై అభిశంసన తీర్మానానికి విపక్షాల సన్నాహాలు
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
మూడు నెలల క్రితం మారోజు వెంకటేష్ అనే వ్యక్తి రైల్వేలో టీసీగా పని చేస్తున్నాను అని చెప్పి వీరు ఉంటున్న ఇంటి పై పోర్షనులో అద్దెకు దిగాడు. ఈ సందర్భంగా తల్లికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడలో ఉంచి.. గత నెల 22వ తేదీన పిల్లలను హాస్టల్ తీసుకుని వెళ్లాడు.. ఆ తర్వాత కూడా విజయవాడ వెళ్లి బాలికల తల్లిని కలిసిన వెంకటేష్.. 28వ తేది నుంచి వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో.. అనుమానం వచ్చి 29వ తేదీన ధవళేశ్వరం తిరిగి వచ్చిన తల్లి.. హాస్టల్ సిబ్బందితో మాట్లాడగా.. పిల్లలు హాస్టల్ కు చేరుకోలేదు అని చెప్పడంతో లబోదిబోమన్నాని రోధించింది ఆ తల్లి.. 30వ తేదిన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్!
వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికల మిస్సింగ్ విషయం తెలిసుకున్న జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్, విజయనగరంలలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, 22వ తేదీ తర్వాత రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో ఒక రోజు ఆ తర్వాత నెల్లూరులో హోటల్లో ఒక రోజు బాలికలతో కలిసి మారోజు వెంకటేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?