Girls Missing: ధవలేశ్వరంలో కిడ్నాప్కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..
- ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..
- నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న ధవలేశ్వరం పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు గోదావరి జిల్లాలోని ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలతో కలిసి గాలిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తెలు మేడువలెం సరోజినీ, మేడువలెం పూర్ణిమలను మారోజు వెంకటేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తుంది.
Read Also: Jagdeep Dhankhar : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్పై అభిశంసన తీర్మానానికి విపక్షాల సన్నాహాలు
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
మూడు నెలల క్రితం మారోజు వెంకటేష్ అనే వ్యక్తి రైల్వేలో టీసీగా పని చేస్తున్నాను అని చెప్పి వీరు ఉంటున్న ఇంటి పై పోర్షనులో అద్దెకు దిగాడు. ఈ సందర్భంగా తల్లికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడలో ఉంచి.. గత నెల 22వ తేదీన పిల్లలను హాస్టల్ తీసుకుని వెళ్లాడు.. ఆ తర్వాత కూడా విజయవాడ వెళ్లి బాలికల తల్లిని కలిసిన వెంకటేష్.. 28వ తేది నుంచి వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో.. అనుమానం వచ్చి 29వ తేదీన ధవళేశ్వరం తిరిగి వచ్చిన తల్లి.. హాస్టల్ సిబ్బందితో మాట్లాడగా.. పిల్లలు హాస్టల్ కు చేరుకోలేదు అని చెప్పడంతో లబోదిబోమన్నాని రోధించింది ఆ తల్లి.. 30వ తేదిన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్!
వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికల మిస్సింగ్ విషయం తెలిసుకున్న జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్, విజయనగరంలలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, 22వ తేదీ తర్వాత రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో ఒక రోజు ఆ తర్వాత నెల్లూరులో హోటల్లో ఒక రోజు బాలికలతో కలిసి మారోజు వెంకటేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!