Girls Missing: ధవలేశ్వరంలో కిడ్నాప్కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..
- ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..
- నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న ధవలేశ్వరం పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు గోదావరి జిల్లాలోని ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలతో కలిసి గాలిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తెలు మేడువలెం సరోజినీ, మేడువలెం పూర్ణిమలను మారోజు వెంకటేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తుంది.
Read Also: Jagdeep Dhankhar : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్పై అభిశంసన తీర్మానానికి విపక్షాల సన్నాహాలు
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మూడు నెలల క్రితం మారోజు వెంకటేష్ అనే వ్యక్తి రైల్వేలో టీసీగా పని చేస్తున్నాను అని చెప్పి వీరు ఉంటున్న ఇంటి పై పోర్షనులో అద్దెకు దిగాడు. ఈ సందర్భంగా తల్లికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడలో ఉంచి.. గత నెల 22వ తేదీన పిల్లలను హాస్టల్ తీసుకుని వెళ్లాడు.. ఆ తర్వాత కూడా విజయవాడ వెళ్లి బాలికల తల్లిని కలిసిన వెంకటేష్.. 28వ తేది నుంచి వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో.. అనుమానం వచ్చి 29వ తేదీన ధవళేశ్వరం తిరిగి వచ్చిన తల్లి.. హాస్టల్ సిబ్బందితో మాట్లాడగా.. పిల్లలు హాస్టల్ కు చేరుకోలేదు అని చెప్పడంతో లబోదిబోమన్నాని రోధించింది ఆ తల్లి.. 30వ తేదిన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్!
వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికల మిస్సింగ్ విషయం తెలిసుకున్న జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్, విజయనగరంలలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, 22వ తేదీ తర్వాత రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో ఒక రోజు ఆ తర్వాత నెల్లూరులో హోటల్లో ఒక రోజు బాలికలతో కలిసి మారోజు వెంకటేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!