POLAVARAM ISSUE LIVE: పోల వరం ఎవరికి? శాపం ఎవరికి?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరికి వచ్చిన భారీ వరద రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణం అవుతోందా? భద్రాచలం మునక మళ్లీ విభజన సమస్యల్ని లేవనెత్తిందా? ఏడు మండలాల కథ ఏడు చేపల కథని తలపిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు వివాదం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. పోలవరం విషయంలో పాత డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం కేంద్రంగా మాటలయుద్ధం రాజుకుంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ భూభాగానికి ప్రమాదం ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ఏపీ మంత్రి బొత్స మరో అడుగు ముందుకేసి ఏపీ, తెలంగాణను కలిపేసి హైదరాబాద్ ను రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!