Pawan Kalyan: ఏపీలో బలమైన మార్పు తేవాలి.. జనసేనని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Says There Is Strong Change Need In Andhra Pradesh: ఏపీలో బలమైన మార్పు తీసుకురావాలని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఆమంచి స్వాములును పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. తాను చీరాలలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. చీరాల అనగానే చినరధం, పెద్ద రధం, జాలరీ పేట గుర్తొచ్చాయని అన్నారు. ఆమంచి స్వాములకు చీరాలలోనే బలం ఉందని తాను అనుకున్నానని.. కానీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం నుంచి కూడా అభిమానులు ఉంటారని అనుకోలేదని చెప్పారు. ఆయన కోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలను చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
West Bengal: బెంగాల్లో దెబ్బతిన్న పాఠశాలలు.. కారణమదే!
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ఆమంచి స్వాములు లాంటి నేతలు జనసేనలో ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటని బయటపెట్టారు. రాష్ట్రంలో సరికొత్త మార్పుకి, కొత్త భవిష్యత్తుకి నాంది పలకాలని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే.. సీఎం జగన్ పోవాలని నినదించారు. రాజ్యం.. రాజ్యాధికారం ఒక్కరే చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. మన భవిష్యత్తును వేరే వాళ్లు నడిపిస్తామంటే కుదరదని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు అండగా ఉంటాయన్నారు. జనసేన ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దామని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేత మీద దెబ్బ పడితే.. తన మీద పడినట్టేనని పేర్కొన్నారు. అలాగే.. ఆమంచి స్వాములు మీద దెబ్బ పడితే, తన మీద పడ్డట్టేనని వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, నేతల ప్రాణాలకు తన ప్రాణం అడ్డేస్తానని మాటిచ్చారు.
PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో
ఇదిలావుండగా.. ఇటీవల చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆమంచి స్వాములు ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. ఆయన జనసేనలో చేరబోతున్నారా? అని డిబేట్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. ఆమంచి స్వాములు శనివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఆయన్ను పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!