Pithapuram: పిఠాపురంలో అర్థరాత్రి మహిళపై కత్తితో దుండగులు దాడి
- పిఠాపురంలో రెచ్చిపోయిన దుండగులు..
- డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న నర్సుపై దాడి..
- గాయాలు కావడంతో స్పృహ తప్పి పడిపోయిన మహిళ..
- నిందితుల కోసం గాలిస్తున్న కాకినాడ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్థరాత్రి మహిళపై కత్తితో దుండగులు దాడికి దిగారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేస్తున్న నర్సు సునీత విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైకు మీద వచ్చి ఆగంతుకులు దాడి చేశారు. సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారు అయ్యారు. శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలు, స్పృహ తప్పి పడిపోయింది. గాయాలతో ఉన్న సునీతను ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
Read Also: Akhanda2 : 24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్
Also Read
ఇక, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడి ఘటన బంగారం చోరీ కోసమా లేక వ్యక్తిగత విభేదాలే కారణమా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!