Pithapuram: పిఠాపురంలో అర్థరాత్రి మహిళపై కత్తితో దుండగులు దాడి
- పిఠాపురంలో రెచ్చిపోయిన దుండగులు..
- డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న నర్సుపై దాడి..
- గాయాలు కావడంతో స్పృహ తప్పి పడిపోయిన మహిళ..
- నిందితుల కోసం గాలిస్తున్న కాకినాడ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్థరాత్రి మహిళపై కత్తితో దుండగులు దాడికి దిగారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేస్తున్న నర్సు సునీత విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైకు మీద వచ్చి ఆగంతుకులు దాడి చేశారు. సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారు అయ్యారు. శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలు, స్పృహ తప్పి పడిపోయింది. గాయాలతో ఉన్న సునీతను ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
Read Also: Akhanda2 : 24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
ఇక, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడి ఘటన బంగారం చోరీ కోసమా లేక వ్యక్తిగత విభేదాలే కారణమా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
-
Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
-
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
-
Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్