Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- విజయవాడ కలెక్టరేట్లో సంచలనం
- NTR జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఘటన
- అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి అధికారిపై కారం చల్లిన ఘటన
- భూ వివాదం పరిష్కారం కాలేదన్న ఆగ్రహంతో ఈ చర్య
- నందిగామ మండలంలో భూమి పరిహారం విషయంలో అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన కలకలం రేపింది. నందిగమ్మ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారు చెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే అధికారులు స్థలాన్ని కొలిచి వివరాలు సేకరించారు. సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకొని పరిష్కారం చూపిస్తామని ఎంఆర్ఓ హామి ఇచ్చారు.
CM Chandrababu: అమరావతిలో భారత్ తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీకి శ్రీకారం చుట్టిన సీఎం..!
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
జాతీయ రహదారి పక్కన తనకు 8 1/2 సెంట్ల స్థలం ఉండేదని 2003లో రహదారి విస్తరణలో 50మీటర్ల భూమి వెళ్ళిపోయిందని వృద్ధురాలు తెలిపింది. ఆ తర్వాత 2017లో నందిగామ బైపాస్ రోడ్ విస్తరణ సమయంలో మరింత స్థలం పోయిందని చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర 4 సెంట్లు మాత్రమే మిగిలిందని చెప్తోంది. ఈ భూమికి సంబంధించి 2023లో ఆమెకు 6.5 లక్షలు మాత్రమే జమయ్యాయని పక్కనున్న వారికి అదే తరహా భూమికి 24 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు ఆరోపిస్తుంది. తనకు రావలసిన పూర్తి పరిహారం ఇవ్వాలని లేదా మిగిలిన స్థలం స్పష్టంగా చూపించాలని ఆమె డిమాండ్ చేసింది.
గతంలో అనేకసార్లు స్థానిక అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదని అంటుంది. కలెక్టరేట్ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విసుకు చెంది నిన్న అగ్రీవెన్స్ లో అధికారిపై కారం చెల్లినట్లు ఆమె తెలిపింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!