No Crop Holiday In Aqua Farming: ఆక్వా రైతుల కీలక నిర్ణయం.. నో క్రాప్ హాలిడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరారు. నిపుణుల సూచన మేరకు ఆక్వారంగంలో క్రాఫ్ హాలిడే నిర్ణయాన్ని రైతులు విరమించుకున్నారు. ఆక్వా సంక్షోభం సమయంలో క్రాఫ్ హాలిడేకు వెళితే నష్టపోతామని సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ సూచనలకు రైతులు తలోగ్గారు. ఏపీలో ఆక్వా సంక్షోభం నేపథ్యంలోని రాజమండ్రిలో రైతులతో సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈసమావేశానికి 70 మంది ఎక్స్ పోర్టర్లు, గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 300 మంది ఆక్వా రైతులు హాజరయ్యారు. రానున్న రెండు నెలల కాలంలో సంక్షోభం సమసి పోతుందని అభిప్రాయపడ్డారు. అంతవరకు క్రాప్ తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు రైతులతో సమావేశం అయ్యామని అన్నారు.
Also Read
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
Read Also: Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
ఈ సంక్షోభం తాత్కాలికమేనని రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా ఆక్వా పరిస్థితి మెరుగుపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు ఆక్వా క్రాప్ హాలిడే ఆలోచన లేదన్నారు. 30 కౌంట్ రొయ్యలు పండించమన్నామని తెలిపారు.రైతులతో ప్రతిపక్షాలు రాజకీయం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇకపై రైతులతో తరచుగా సమావేశం అవుతామని వెల్లడించారు. ఎక్స్ పోర్టర్స్ అధ్యక్షుడు అల్లూరి ఇంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇకపై రొయ్యలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.30 కౌంట్ రూ.380కి 100 కౌంట్ 210 రూపాయలకు కొనుగోలు చేస్తామని అన్నారు. అంతర్జాతీయంగా వచ్చిన సమస్యతో ఏపీలో ఆక్వా సంక్షోభం వచ్చిందని అంటున్నారు.
Read Also: KTR Demands PM Modi: మోడీజీ.. ఆశాఖలో ఓబీసీలను ఏర్పాటు చేయండి
తాజావార్తలు
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
-
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్తో రూ.34 కోట్ల వసూళ్లు!
-
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
ట్రెండింగ్
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!