తెలుగు రాష్ట్రాలలో ఎన్ఐఏ విస్తృత సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గురువారం నాడు ఎన్ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వారు సోదాలు జరిపారు. 2019 జూన్లో ఛత్తీస్ గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ కేస్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్ ఆపరేషన్లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఓ పౌరుడు హతమయ్యారు.
2019 జూన్లో జరిగిన ఎన్కౌంటర్పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా… దాని ఆధారంగా 2021 మార్చిలో ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేసింది. ఈ మేరకు సంజు, లక్ష్మణ్, మున్ని, దాషరి పేర్లను ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన సోదాల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుమానాస్పద మెటీరియల్, మావోయిస్ట్ సాహిత్య పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
Read Also: మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
కాగా ఎన్ఐఏపై సోదాలపై విరసం నేత కళ్యాణ్ రావు మండిపడ్డారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. నియంతల పాలన ఈ దేశంలో నడుస్తుందన్నారు. రాసే హక్కు కవికీ….ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉండాలన్నారు. ఉద్యమం చేసే హక్కు ఉద్యమకారులకు, ప్రజాస్వామిక వాదులకు ఉంటుందన్నారు. అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు పలువురి ఇళ్ల తలుపులు తడుతూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కళ్యాణ్ రావు ఆరోపించారు.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!