Somireddy: మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
- ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
- మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
- వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నావారు: సోమిరెడ్డి
Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బీదా రవి చంద్ర జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేశారు.. బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశారు.. ఒక కార్యకర్తగా అద్భుతంగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి బీదా రవిచంద్ర.. మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్ కి వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా ఇన్ని రోజులుగా కౌన్సిల్లో మిడిసిపడిన వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీలు మంచి కౌంటర్ ఇస్తారు అని చెప్పారు. అన్ని వర్గాలకు ఎమ్మెల్సీలు ద్వారా న్యాయం చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు
Also Read
- CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Nadendla Bhaskara Rao Passes Away: మాజీ సీఎం కన్నుమూత.. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
ఇక, శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీదా రవిచంద్ర. సాధారణ కార్యకర్తగా మండల నాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది.. వివిధ స్థానాల్లో పని చేసే అవకాశం టీడీపీ న్యాయకత్వం కల్పించింది.. శాసన మండలికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది.. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీనర్గాలకు అవకాశాలు ఎప్పుడు కల్పిస్తూనే ఉంటారు.. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన నాకు మంచి అవకాశం కల్పించారు.. రాయలసీమ నుంచి అత్యధిక సీట్లు రావాలని అందరం కష్ట పడ్డాము.. జోన్ 5 కో ఆర్డినేటర్ గా పని చెయ్యడం మంచి అనుభూతి ఇచ్చింది అని బీదా రవిచంద్రా తెలిపారు.
Read Also: CM Yogi: యూపీ రైతులకు సీఎం శుభవార్త.. గోధుమ మద్దతు ధర పెంపు
అలాగే, చంద్రబాబు, నారా లోకేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మ తెలిపారు. నిండు గర్భిణి అయినటువంటి నాకు ఇలాంటి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను.. దళిత జాతిని అవమానించే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది.. వైసీపీలో ఇంకా మార్పు రాలేదు అని మండిపడింది. వైసీపీలో దళితులను భ్రష్టు పెట్టే విధానం అలాగే ఉంది.. డిబెట్ లో మాట్లాడిన సమయంలో నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడిగారు.. నేను కనీసం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు ఫైల్ చెయ్యలేదు అని పేర్కొనింది. అలాంటి సమయంలోనే బస్ లో నుంచి ఈడ్చి తంతాను అని వ్యాఖ్యానించాను.. దళితులను ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. అందుకే వారికి 11 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక, బీటీ నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సిఎం చంద్రబాబు, లోకేష్ కి ధన్యవాదాలు.. మాకు గాడ్ ఫాదర్లు లేరు.. డబ్బులు లేవు అని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?