Nadendla Manohar: పవన్ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించేలా సీఎం జగన్ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తనం చేసారు. పవన్ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేశారని నిప్పులు చెరిగారు. గతంలో పవన్ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించారని గుర్తు చేసారు. ఇప్పుడా మంత్రులు పదవులు కొల్పోయారని, పవన్ కళ్యాణ్ను విమర్శించే సమయాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించండని ఎద్దేవ చేసారు. రాష్ట్ర భవిష్యత్ను తాకట్టు పెట్టి హోల్సేల్గా అమ్ముడుపోయింది వైసీపీనేనని ప్రజలందరికీ అర్థమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బటన్ నొక్కడమే మానవత్వమా..? అంటూ ప్రశ్నించారు. బటన్ నొక్కి వారికి వారే చప్పట్లు కొట్టేసుకుంటున్నారని విమర్శించారు. కోనసీమ అల్లర్లు వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు.
read also: Commonwealth Games: అదరగొట్టిన వెయిట్లిఫ్టర్లు.. ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ప్రభుత్వ సాయం ఏంటో వరదల సమయంలో అర్థమవుతోందని విమర్శించారు. ముందుగా నిర్ణయించిన వారినే సీఎం జగన్ కలిసి వరద పర్యటనను ముగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుడా.. కులాలకు అతీతంగా సమాజ అభ్యున్నతి కోసం కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చే జనసేన అధినేత పవన్కల్యాణ్పై సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని ధ్వజమెత్తారు. అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నదీ.. ఎందుకు అలజడి సృష్టించాలనుకున్నదీ ప్రజలకు అర్థమవుతున్నందువల్లే పవన్కల్యాణ్పై సీఎం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మనోహర్ ఆరోపించారు. అంతేకాదు…కాపు నేస్తం కింద 3.38 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని చెబుతున్నారనీ.. ప్రభుత్వ నిబంధనల పేరుతో ఎంత మందికి లబ్ధి అందలేదో కూడా చెప్పాలని, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యలోనే సాయం ఆగిపోయి వారు ఎన్నో పాట్లు పడుతున్నారని గుర్తు చేసారు.
Commonwealth Games: అమ్మాయిల కీలక పోరు.. నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!