Nadendla Manohar: పవన్ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించేలా సీఎం జగన్ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తనం చేసారు. పవన్ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేశారని నిప్పులు చెరిగారు. గతంలో పవన్ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించారని గుర్తు చేసారు. ఇప్పుడా మంత్రులు పదవులు కొల్పోయారని, పవన్ కళ్యాణ్ను విమర్శించే సమయాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించండని ఎద్దేవ చేసారు. రాష్ట్ర భవిష్యత్ను తాకట్టు పెట్టి హోల్సేల్గా అమ్ముడుపోయింది వైసీపీనేనని ప్రజలందరికీ అర్థమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బటన్ నొక్కడమే మానవత్వమా..? అంటూ ప్రశ్నించారు. బటన్ నొక్కి వారికి వారే చప్పట్లు కొట్టేసుకుంటున్నారని విమర్శించారు. కోనసీమ అల్లర్లు వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు.
read also: Commonwealth Games: అదరగొట్టిన వెయిట్లిఫ్టర్లు.. ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ప్రభుత్వ సాయం ఏంటో వరదల సమయంలో అర్థమవుతోందని విమర్శించారు. ముందుగా నిర్ణయించిన వారినే సీఎం జగన్ కలిసి వరద పర్యటనను ముగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుడా.. కులాలకు అతీతంగా సమాజ అభ్యున్నతి కోసం కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చే జనసేన అధినేత పవన్కల్యాణ్పై సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని ధ్వజమెత్తారు. అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నదీ.. ఎందుకు అలజడి సృష్టించాలనుకున్నదీ ప్రజలకు అర్థమవుతున్నందువల్లే పవన్కల్యాణ్పై సీఎం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మనోహర్ ఆరోపించారు. అంతేకాదు…కాపు నేస్తం కింద 3.38 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని చెబుతున్నారనీ.. ప్రభుత్వ నిబంధనల పేరుతో ఎంత మందికి లబ్ధి అందలేదో కూడా చెప్పాలని, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యలోనే సాయం ఆగిపోయి వారు ఎన్నో పాట్లు పడుతున్నారని గుర్తు చేసారు.
Commonwealth Games: అమ్మాయిల కీలక పోరు.. నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!