Nara Lokesh: అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఫైర్
- అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు..
- వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదు..
- నా తల్లిని అవమానించిన తర్వాతనే.. చంద్రబాబు సభకు రాలేదు: మంత్రి లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అవమానకర రీతిలో మాట్లాడిన నాయకులను తమ పార్టీ సమర్ధించడం లేదనీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. సమర్ధించకపోతే అవమానకర రీతిలో మాట్లాడిన వాళ్లకు, టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. సభ బడ్జెట్ పై చర్చ జరపాలి కానీ.. ఇతర కార్యక్రమాలతో సభ సమయాన్ని వృథా చేయవద్దని చైర్మన్ మోషేను రాజు సూచించారు.
Read Also:AUS vs IND: సచిన్ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
కాగా, అంతకు ముందు.. మండలిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయరని విమర్శించారు. అయితే, తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని పేర్కొన్నారు. నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి ఛాలెంజ్చేసి వెళ్లిపోయరని గుర్తు చేశారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని మంత్రి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!